DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?
Breaking News
కొండా సురేఖ కీలక ప్రకటన.. వేచి చూడాల్సిందే!
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
దక్షిణమధ్య రైల్వేకు బెదిరింపు లేఖ కలకలం
Published on Mon, 07/03/2023 - 20:58
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపులతో లేఖ వచ్చినట్లు తెలుస్తోంది. ఒడిశా బాలాసోర్ తరహాలో వారం రోజుల్లో ప్రమాదం జరగబోతోందని లేఖలో సందేశం ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు గత వారం లేఖ రాగా.. దర్యాప్తు కోసం రాష్ట్ర పోలీసులకు ఆ లేఖను దక్షిణమధ్య రైల్వే అందించినట్లు సమాచారం. ఢిల్లీ-హైదరాబాద్ మార్గంలో ఈ ఘటన జరుగుతుందని లేఖలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ లేఖను వెస్ట్జోన్ డీసీపీ చందనా దీప్తి ధృవీకరించారు. మూడు రోజుల కిందట దక్షిణ మధ్య రైల్వే తమకు సమాచారం అందించిందని.. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందనేదానిపై విచారణ చేపటినట్లు తెలిపారు.
#
Tags : 1