కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తల్లిని చేశాడు
Published on Sun, 04/25/2021 - 14:59
సాక్షి, ఇల్లెందు: మండలంలోని మాణిక్యారం గ్రామానికి చెందిన ఓ మహిళను మోసగించిన వ్యక్తిపై కాచనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీధర్ కథనం ప్రకారం... మాణిక్యారం గ్రామానికి చెందిన అశోక్ అదే గ్రామానికి చెందిన ఉష అనే మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తల్లిని చేశాడు.
పెళ్లి చేసుకోకపోవడంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కాగా ఈ నేపథ్యంలో ఎన్డీ చంద్రన్న వర్గం నేతగా పని చేస్తున్న నిందితుడిని ఆ పార్టీ ఇటీవల బహిష్కరించింది.
చదవండి: పట్టపగలు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం..
#
Tags : 1