ఆపరేషన్ సిందూర్ పై మోదీ కీలక ప్రకటన
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జార్ఖండ్లో అల్లర్లు
Published on Tue, 02/08/2022 - 07:33
రాంచీ: రాష్ట్రంలోని హజారిబాగ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు భగ్గుమన్నాయి. సరస్వతీ పూజ ఊరేగింపు సందర్భంగా రూపేశ్ కుమార్ పాండే అనే కుర్రవాడిని కొందరు తీవ్రంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక రూపేశ్ మరణించాడు.
రూపేశ్ మృతికి కారకులపై మాబ్ లించింగ్ చట్టం కింద కేసు పెట్టాలని పలువురు నేషనల్ హైవేపై ధర్నా చేశారు. ఈ గొడవలకు పాత కక్షలే కారణమని, మత ఘర్షణలు కాదని పోలీసులు చెప్పారు. ఘటనకు సంబంధించి అస్లాం, ఆనిస్, కైఫ్, గుఫ్రాన్, చాంద్, ఒసామా తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
#
Tags : 1