తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కరోనా పరిహారం కొట్టేయడానికి సిబ్బంది మాస్టర్ ప్లాన్..
Published on Mon, 07/19/2021 - 11:58
సాక్షి, బనశంకరి(కర్ణాటక): కాసుల కోసం కక్కుర్తి పడి తప్పుడు రిపోర్టును సృష్టించిన ఇద్దరు వైద్యసిబ్బంది కటకటాల పాలయ్యారు. బాగల్కోటే జిల్లా ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్, సిటీ స్కాన్లోని మగ స్టాఫ్ నర్సును పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. మే 2న ముదోళకు చెందిన శేఖవ్వ రూగి (53) శ్వాసకోస సమస్యతో జిల్లా ఆసుపత్రిలో మృతిచెందింది.
ఆమెకు కోవిడ్ పరీక్షలు చేయలేదు. ఆమె పేరుతో కరోనా మృతులకు ఇచ్చే పరిహారం కొట్టేయడానికి డేటా ఆపరేటర్ బసవగౌడ, స్టాఫ్నర్సు బసవరాజ్ కలిసి కరోనా పాజిటివ్ అని నకిలీ ఆర్టీ పీసీఆర్ నివేదికను తయారు చేశారు. ఆస్పత్రి అధికారుల ఫిర్యాదు మేరకు విచారణలో వీరి నేరం బయటపడడంతో అరెస్టు చేశారు.
#
Tags : 1