Breaking News

ఎక్సైజ్‌ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

Published on Mon, 06/07/2021 - 09:04

మహారాణిపేట (విశాఖ దక్షిణ): విశాఖపట్నంలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు పక్కదారి పట్టిన వ్యవహారంలో మర్రిపాలెం ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌.నాగశ్రీనివాసరావు, ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటుపడింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్‌ కమిషనర్‌ రజత్‌భార్గవ ఉత్తర్వులిచ్చారు. విశాఖలోని మర్రిపాలెం స్పెన్సర్స్, లక్ష్మీనగర్, మల్కాపురం, శాంతిపురం మద్యం షాపుల్లో సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు నకిలీ రశీదులతో రూ.33.5 లక్షలు పక్కదారి పట్టించారు.

ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ సీఐ సీహెచ్‌ నాగశ్రీనివాసరావు పాత్ర ఉండడంతో అతడిని సస్పెండ్‌ చేశారు. ఈ అక్రమాలతో సంబంధం ఉన్న హెడ్‌ కానిస్టేబుల్‌ కొండయ్య, కానిస్టేబుళ్లు జయరామ్, రామానాయుడులను సస్పెండ్‌ చేసినట్లు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ బెండపూడి శ్రీనివాసులు తెలిపారు. ఎస్‌ఐ విమలాదేవిపై చర్యలు తీసుకోవాలని ఎౖక్సైజ్‌ కమిషనర్‌కు సిఫార్సు చేసినట్లు చెప్పారు.

చదవండి: విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం..  
మత్తు.. చిత్తు: అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Videos

అమెరికా, చైనా మధ్య టారిఫ్ వార్ కు బ్రేక్..

గిల్ కోసం కోహ్లి బలి.. ఇదంతా గంభీర్ కుట్ర!

జమ్మూలోని సరిహద్దు గ్రామాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్

స్పీడ్ పెంచిన మెగా స్టార్.. యంగ్ డైరెక్టర్స్ తో వరుసగా సినిమాలు

రాజమౌళి సెంటిమెంట్ కి భయపడుతున్న మహేష్ బాబు

ఉగ్రవాదులతోనే మా పోరాటం

భారత్, పాకిస్థాన్ DGMOల భేటీ వాయిదా

దేశంలో 32 విమానాశ్రయాలు రీఓపెన్

బాహుబలి చేప

అందుకే.. తాగుడు వద్దురా అనేది

Photos

+5

లండన్ లో రామ్ చరణ్ మైనపు విగ్రహావిష్కరణ (ఫొటోలు)

+5

నందమూరి తారక రామారావు ఎంట్రీ సినిమా పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

తిరుపతి: గంగమ్మ జాతర.. మాతంగి వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఆర్కే బీచ్‌లో సందర్శకుల సందడే సందడి (ఫొటోలు)

+5

యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ.. భారీగా పాల్గొన్న భక్తులు (ఫొటోలు)

+5

వీరజవాన్‌ మురళీ నాయక్‌ అంతిమ వీడ్కోలు.. జైహింద్‌.. అమర్‌రహే నినాదాలు (ఫొటోలు)

+5

‘లెవన్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మిస్‌ వరల్డ్‌ : అందాల ముద్దుగుమ్మలు సందడి.. (ఫొటోలు)

+5

తిరుమల దర్శనం చేసుకున్న యాంకర్ శ్రీముఖి (ఫొటోలు)

+5

మదర్స్ డే స్పెషల్.. హీరోయిన్ ప్రణీత పిల్లల్ని చూశారా? (ఫొటోలు)