Breaking News

ఛలో దావోస్‌.. కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ అండ్‌ కో

Published on Sat, 05/21/2022 - 12:29

భారత దేశానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ నేతృత్వంలో భారీ బృందం స్విట్జర్లాండ్‌ బయల్దేరింది. దావోస్‌ నగరంలో 2022 మే 23 నుంచి 25 వరకు జరిగే వరల్డ్‌ ఎకానమిక్‌ ఫోరంలో ఈ బృందం పాల్గొననుంది. వచ్చే ఏడాది భారత్‌ అధ్యక్షత జరగున్న జీ 20 దేశాల సదస్సును దృష్టిలో ఉంచుకుని దేశానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ఈ టీమ్‌ పని చేయనుంది.

దావోస్‌కి వెళ్లిన భారత బృందంలో కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, మన్‌సుఖ్‌లాల్‌ మండావియా, హర్‌దీప్‌సింగ్‌ పూరీలతో పాటు మధ్యప్రదేశ్‌, తమిళనాడు, మహరాష్ట్ర, కర్నాటక, ఆంధప్రదేశ్‌, తెలంగాణలకు చెందిన ముఖ్యమంత్రులు ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్‌ అధికారులు పాల్గొననున్నారు. ఈ సదస్సు కోసం ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ దావోస్‌కు చేరుకున్నారు. కాగా తెలంగాణ తరఫున మంత్రి కేటీఆర్‌ ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

ఈ సదస్సులో మంత్రులు, ముఖ్యమంత్రులు సీనియర్‌ అధికారులతో పాటు ఇండస్ట్రీస్‌ తరఫున హరి ఎస్‌ భారతీయ, అమిత్‌ కళ్యాణి, రాజన్‌ భారతీ మిట్టల్‌, రోనీ స్క్రూవాలా, సలిల్‌ ఎస్‌ పరేఖ్‌లు సైతం ఈ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంలో భాగం కానున్నారు. పెట్టుబడులకు భారత్‌లో ఉన్న సానుకూల అంశాలు, ఎకో సిస్టమ్‌, ఇక్కడి పాలసీలను వివరించనున్నారు.

చదవండి: దావోస్‌ చేరుకున్న సీఎం జగన్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)