Breaking News

భారీ లాభాలు: సెన్సెక్స్‌ 60వేల ఎగువకు

Published on Mon, 09/12/2022 - 09:39

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  పటిష్టంగా ప్రారంభమైనాయి. గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల సంకేతాలతో కీలక సూచీలు రెండూ పాజిటివ్‌గా ఉన్నాయి. సెన్సెక్స్‌ 215 పాయింట్లుఎగిసి 60009 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 77 పాయింట్లు లాభంతో 178910 వద్ద  ట్రేడ్‌ అవుతోంది.తద్వారా సెన్సెక్స్‌ 60 వేల ఎగువకు చేరింది. అలాగే నిఫ్టీ 18వేలకు అతి చేరువలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.  ప్రధానంగా ఐటీ లాభ పడుతుండగా,   బ్యాంకింగ్‌  సెక్టార్‌ నష్టపోతోంది. 

  ముఖ్యంగా రిలయన్స్‌,  డాక్టర్ రెడ్డీస్ , టాప్ ఇండెక్స్ గెయినర్స్‌గా ఉన్నాయి. అయితే  బ్యాంకింగ్‌ షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. 

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)