మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
దలాల్ స్ట్రీట్ రోరింగ్: ముందే వచ్చిన దివాలీ, లాభాల జోరు
Published on Tue, 09/13/2022 - 09:34
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ వారంలో వరుసగా రెండో రోజు కూడా లాభాల జోరు కొనసాగుతోంది. బ్యాంకింగ్, ఐటీ, సిమెంట్ సహా అన్ని రంగాల షేర్లు లాభాల నార్జిస్తున్నాయి.
ఫలితంగా నిఫ్టీ18 వేలమార్క్ను దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ తరువాత ఈ స్థాయికి చేరడం విశేషం. సెన్సెక్స్ కూడా 60500కు చేరువలో ఉంది. ప్రస్తుతం సెన్సెక్స్ 362 పాయింట్లు ఎగిసి 60478 వద్ద, నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 18050 వద్ద ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, అదానీ పోర్ట్స్, టైటన్, దివీస్, టెక్ ఎం, విప్రో యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్గా ఉన్నాయి. సిప్లా, సన్ ఫార్మ, హెచ్సీఎల్ టెక్ మాత్రమే నష్టపోతున్నాయి.
#
Tags : 1