బీజాపూర్ లో భారీ ఎన్ కౌంటర్.. 12 మంది మావోయిస్టులు హతం
Breaking News
తెలంగాణ అసెంబ్లీలో ఇందిరమ్మ ఇండ్ల గోల!
KKR: బీసీసీఐ సంచలన ప్రకటన
భారీ ఎన్కౌంటర్.. మావోయిస్టులకు ఎదురుదెబ్బ
అబ్బా.. ఆహా.. ఎంత బాగుందో!
T20 WC 2026: జింబాబ్వే అనూహ్య నిర్ణయం
తెలంగాణ భవన్ వద్ద టెన్షన్ వాతావరణం
బళ్లారి గన్ ఫైట్ ఎపిసోడ్లో ట్విస్టులు.. ఎస్పీపై వేటు
అమెరికాలో బయటపడ్డ భారీ ఉగ్ర కుట్ర
టీటీడీ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో భద్రతా లోపం
బాబు సూపర్ సిక్స్ వంచన ఖరీదు రూ.1,42,897.12 కోట్లు..
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
రోజంతా ఫుల్ జోష్, బ్యాంకులు, ఐటీ షైన్
Published on Thu, 09/08/2022 - 15:44
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆరంభంనుంచీ పాజిటివ్గా ఉన్న సూచీలు రోజంతా అదే జోష్ను కంటిన్యూ చేశాయి. చివరికి సెన్సెక్స్ 659 పాయింట్లు జంప్ చేసి 59688 వద్ద, నిఫ్టీ 174 పాయింట్ల లాభంతో 17799 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల నార్జించాయి. ఫైనాన్షియల్, ఐటీ షేర్ల జోరుతో సెన్సెక్స్ 59600 ఎగువకు చేరగా, నిఫ్టీ 17800 స్థాయికి చేరువలో ఉంది.
శ్రీ సిమెంట్, బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంకు, టెక్ మహీంద్ర, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ టాప్ గెయినర్స్గా ఉన్నాయి. మరోవైపు హిందాల్కో, టాటాస్టీల్, కోల్ ఇండియా, టాటా మోటార్స్ నష్ట పోయాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి భారీగా పుంజుకుంది. 23 పైసలు ఎగిసి 79.71 వద్ద ఉంది.
#
Tags : 1