మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
వారాంతంలో లాభాలతో పటిష్ట ముగింపు
Published on Fri, 09/09/2022 - 15:50
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్ల లాభాలు వారంతంలో కీలక సూచీలు పటిష్టంగా ముగిసేందుకు తోడ్పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 104 పాయింట్లు ఎగిసి 59793 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 17883 వద్ద పటిష్టంగా ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్ 60వేల మార్క్ను టచ్ చేసింది. అయితే రియల్టీ, పవర్ రంగ షేర్ల నష్టాలు బలహీపనర్చాయి.
టెక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, ఇండస్ బ్యాంకు, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ లాభ పడగా, ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, టైటన్ ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ నష్టపోయాయి. అటు డాలరు మారకంలో రూపాయి 16 పాయింట్లు ఎగిసి 79.58 వద్ద ముగిసింది.
#
Tags : 1