Breaking News

వారాంతంలో లాభాలతో పటిష్ట ముగింపు

Published on Fri, 09/09/2022 - 15:50

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు వారంతంలో కీలక సూచీలు పటిష్టంగా ముగిసేందుకు తోడ్పడ్డాయి. చివరికి సెన్సెక్స్‌ 104 పాయింట్లు ఎగిసి 59793 వద్ద, నిఫ్టీ  35 పాయింట్ల లాభంతో 17883 వద్ద పటిష్టంగా ముగిసాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 60వేల మార్క్‌ను టచ్‌ చేసింది.  అయితే రియల్టీ, పవర్ రంగ  షేర్ల నష్టాలు బలహీపనర్చాయి. 

టెక్‌ మహీంద్ర, అదానీ పోర్ట్స్‌,  ఇండస్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభ పడగా,  ఎల్‌ అండ్‌ టీ, ఎం అండ్‌ ఎం, టైటన్‌ ఎస్‌బీఐ లైఫ్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ నష్టపోయాయి.  అటు డాలరు మారకంలో రూపాయి 16 పాయింట్లు  ఎగిసి 79.58 వద్ద  ముగిసింది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)