జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రెండో రోజూ లాభాలు, బ్యాంకింగ్ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్
Published on Tue, 09/06/2022 - 09:53
సాక్షి,ముంబై:దేశీయ స్టాక్మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ లాభాలతో ట్రేడింగ్ను ఆరంభించాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు, నిఫ్టీ 98 ఎగిసింది. కానీ ఇన్వెస్టర్ల అమ్మకాలతో వెంటనే సెన్సెక్స్ 16 పాయింట్ల లాభానికి పరిమితమై 59279 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 17678 వద్ద కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా బ్యాంకింగ్, ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. అపోలో హాస్పిటల్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్టెల్, ఎన్టీపీసీ, సిప్లా లాభపడుతున్నాయి. అటు నెస్లే, కోటక్ మహీంద్ర, ఓఎన్జీసీ, ఆసియన్ పెయింట్స్, విప్రో నష్టపోతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి సోమవారం ముగింపు 79.85తో పోలిస్తే 79.83 వద్ద ప్రారంభమైంది. అనంతరం 12 పైసలు పడిపోయి 79.90 స్థాయిని టచ్ చేసింది.
#
Tags : 1