Breaking News

రోజంతా ఒడిదుడుకులు: చివరికి ఫ్లాట్‌గా

Published on Fri, 09/02/2022 - 15:26

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  మిశ్రమంగా ముగిసాయి.సెన్సెక్స్‌  37 పాయింట్ల  లాభంతో 58803 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల  స్వల్ప నష్టంతో 17539 వద్ద స్థిరపడ్డాయి.   శుక్రవారం పాజిటివ్‌నోట్‌తో ప్రారంభమైన సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య కదలాడాయి. చివరికి వారాంతంలో ఫ్లాట్‌గా ముగిసాయి

ఇది చదవండి:  100 డాలర్లు రీఫండ్‌ అడిగితే, కోటి ఇచ్చారా? ఇదెక్కడి చోద్యం రా మామా!

రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌ లాంటి లార్జ్‌  కాప్స్‌ నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేసాయి.  హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, అదానీ పోరర్ట్స్‌, ఎల్‌ అండ్‌టీ, యాక్సిస్‌  బ్యాంకు లాభపడ్డాయి. మరోవైపు బీపీసీఎల్‌, శ్రీ సిమెంట్స్‌, హిందాల్కో, హీరో  మోటో, యూపీఎల్‌ నష్టపోయాయి.  అటు  డాలరుమారకంలో రూపాయి 79.76 వద్ద 26 పైసలు కోల్పోయింది. 

ఇదీ చదవండి:  WhatsApp: దాదాపు 24 లక్షల అకౌంట్లకు షాకిచ్చిన వాట్సాప్‌

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)