Breaking News

లాభాల జోరు: వెలిగిపోయిన దలాల్‌ స్ట్రీట్‌

Published on Thu, 06/09/2022 - 15:37

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. ఆర్బీఐ పాలసీ  రివ్యూ తరువాత గురువారం ఆరంభంలో దాదాపు 300 కుప్పకూలిన సెన్సెక్స్‌ మిడ్‌ సెషన్‌నుంచి రీబౌన్స్‌ అయింది.   ఆటో,సిమెంట్‌ తప్ప దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. చివరికి సెన్సెక్స్‌ 428పాయింట్లు ఎగిసి 55320 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు లాభంతో​16478 వద్ద స్థిరపడ్డాయి. తద్వారా సెన్సెక్స్‌ 55300, నిఫ్టీ 16,400  స్థాయిలకు ఎగువన ముగియడం విశేషం.

డా. రెడ్డీస్‌, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌ ఐషర్‌ మోటార్స్‌, ఎస్‌బీఐ లైఫ్‌ భారీ లాభాల్లో ముగిసాయి. మరోవైపు టాటా స్టీల్‌, శ్రీ సిమెంట్‌, టాటా మోటార్స్‌, గ్రాసిం, ఎన్టీపీసీ నష్టపోయాయి.  అటు అమెరికా డాలర్‌తో రూపాయి 13 పైసలు క్షీణించి ఇంట్రా-డే రికార్డు కనిష్ట స్థాయి 77.81ని టచ్‌ చేసింది. పెరిగిన ముడి చమురు ధరలు, ఎఫ్‌ఐఐల అమ్మకాల కారణంగా  రూపాయి 77.74 వద్ద ప్రారంభమైంది, ఆపై మరింత పడిపోయింది. బుధవారం నాటి 77.68 ముగింపుతో పోలిస్తే 13 పైసలు పతనమైంది. చివరకు 77.78 వద్ద ముగిసింది. 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)