బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
‘చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగిపోయారు’
‘‘సీబీఐ దాడులు చేయబోతుంది.. సిద్ధంగా ఉండండి’’
నేపాల్కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్పై రూ.2 కోట్లకు దావా
సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
చిన్న శీను పార్టీ మార్పుపై స్పందించిన బొత్స
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
డెడ్లైన్ దగ్గరపడుతోంది.. క్లెయిమ్స్ దాఖలు చేయండి
Published on Sat, 05/17/2025 - 07:20
న్యూఢిల్లీ: కార్వీ స్టాక్ బ్రోకింగ్ (కేఎస్బీఎల్) ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్లను దాఖలు చేసేందుకు గడువు తేదీ అయిన జూన్ 2 దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు త్వరపడాలని, సత్వరం క్లెయిమ్లను ఫైల్ చేయాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ సూచించింది.
దీనిపై సహాయం కోసం ఎన్ఎస్ఈని సంప్రదించవచ్చని లేదా టోల్ ఫ్రీ నంబర్ 1800 266 0050కి కాల్ చేయొచ్చని (ఐవీఆర్ ఆప్షన్ 5), లేదా defaultisc@nse.co.in ఈమెయిల్ ఐడీకి మెయిల్ చేయొచ్చని ఒక ప్రకటనలో పేర్కొంది. కేఎస్బీఎల్ తమ క్లయింట్ల సెక్యూరిటీలను తనఖా పెట్టి భారీగా నిధులు సమీకరించడం, వాటిని సొంత అవసరాల కోసం ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించడం తెలిసిందే.
#
Tags : 1