Jagtial: 2020 నుంచి మార్చురీలోనే మృతదేహం
Breaking News
కూటమి నేతల అండ.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి
IND vs AUS: రెండో వికెట్ కోల్పోయిన భారత్
స్కిన్ కేర్పై క్రికెటర్ ప్రశ్న, ప్రధాని మోదీ సమాధానం ఏంటో తెలుసా?
నకిలీ మద్యం కేసు.. హోంశాఖకు కొత్త టెన్షన్!
కష్టాల్లో టీమిండియా
ఆర్సీబీకి సంబంధించి మరో బిగ్ న్యూస్
బంగారం కొనబోతే.. పసిడి ప్రియులకు నిరాశ
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. బ్యాటింగ్కు దిగిన టీమిండియా
Fee Reimbursement: అప్పటి వరకు కాలేజీలు బంద్!
చర్చలు విఫలమైతే యుద్ధమే: పాక్ రక్షణ మంత్రి
చర్లపల్లి జైలులో జవాన్పై ఇస్లామిక్ స్టేట్ ఖైదీ దాడి?
గవర్నర్ అబ్దుల్ నజీర్కు వైఎస్ జగన్ అభినందనలు
ఏపీలో ఏసీబీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు
భారత జట్టు కెప్టెన్గా తిలక్ వర్మ.. వైస్ కెప్టెన్గా అతడే
సౌతాఫ్రికాతో టెస్టులకు టీమిండియా ప్రకటన.. షమీకి స్థానం ఉందా?
శ్రీచరణిపై బాబు సర్కార్ చిన్నచూపు
బీజాపూర్లో ఎన్కౌంటర్: ముగ్గురు మావోలు మృతి
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మమ్దానీ లవ్ స్టోరీ : ఎవరీ ‘మోడ్రన్ యువరాణి డయానా’
టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు
ఎన్సీఎల్ఏటీలో వాట్సప్కి పాక్షిక ఊరట
Published on Wed, 11/05/2025 - 21:37
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్లో (ఎన్సీఎల్ఏటీ) మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు పాక్షిక ఊరట లభించింది. అడ్వర్టైజింగ్ అవసరాల కోసం మాతృ సంస్థ మెటా ప్లాట్ఫాంనకు అయిదేళ్ల పాటు డేటా పంచుకోరాదంటూ సీసీఐ ఇచ్చిన ఆదేశాలను ఎన్సీఎల్ఏటీ పక్కన పెట్టింది. అయితే, కంపెనీపై విధించిన రూ. 213 కోట్ల పెనాల్టీని సమర్థించింది.
వైదొలిగేందుకు సరైన ఆప్షన్ ఇవ్వకుండా వాట్సాప్ను వాడాలంటే విస్తృతమైన డేటాను చేసుకోవాల్సి ఉంటుందంటూ యూజర్లపై ఒత్తిడి తేవడం సరి కాదని ఎన్సీఎల్ఏటీ వివరించింది. ఎన్సీఎల్ఏటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వాట్సప్ మాతృ సంస్థ మెటా తెలిపింది. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీ అప్డేట్ వల్ల ప్రజల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు ఎలాంటి భంగం వాటిల్లదని పేర్కొంది.
#
Tags : 1