కసిగట్టిన కరోనా మళ్లీ వచ్చేసింది!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
నష్టాలను కుదించుకుని ఫ్లాట్గా ముగిసిన సెన్సెక్స్
Published on Wed, 09/07/2022 - 15:43
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఆరంభ నష్టాలనుంచి భారీగా పుంజుకున్నాయి. ఆరంభంలో 400 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్ సెన్సెక్స్ 158 పాయింట్ల నష్టాలకు పరిమితమై 59028 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల నష్టంతో 17624వద్ద ముగిసాయి. ఆటో, బ్యాంకింగ్ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించగా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా ఐటీ షేర్లు ఎగిసాయి. సిమెంట్ షేర్లు భారీగా లాభపడ్డాయి.
టాటామెటార్స్, బజాజ్ ఆటో, హ్ఎచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, రిలయన్స్, అపోలో హాస్పిటల్స్ , టాటా స్టీల్, టాప్ లూజరర్స్గానూ, శ్రీసిమెంట్,అల్ట్రాటెక్ సిమెంట్ అదానీ పోర్ట్స్, సిప్లా,కోల్ ఇండియా , బ్రిటానియా టాప్ గెయినర్స్గానూ నిలిచాయి.
#
Tags : 1