అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కుప్పంలో టీడీపీకి మరో షాక్
Published on Sun, 10/02/2022 - 16:00
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీకి మరో షాక్ తగలింది. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు నమోదవుతున్నాయి. కాగా, ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని గుడిచంబగిరికి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్బంగా వారికి మంత్రి పెద్దిరెడ్డి.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ కూడా పాల్గొన్నారు.
#
Tags