మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కుప్పంలో టీడీపీకి మరో షాక్
Published on Sun, 10/02/2022 - 16:00
సాక్షి, చిత్తూరు: కుప్పంలో టీడీపీకి మరో షాక్ తగలింది. ఇటీవల కుప్పంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన తర్వాత వైఎస్సార్సీపీలోకి భారీగా వలసలు నమోదవుతున్నాయి. కాగా, ఆదివారం కుప్పం నియోజకవర్గంలోని గుడిచంబగిరికి చెందిన 50 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్బంగా వారికి మంత్రి పెద్దిరెడ్డి.. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక, ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భరత్ కూడా పాల్గొన్నారు.
#
Tags : 1