ఒకరోజు ముందే ఏపీ వ్యాప్తంగా సంబరాలు
Breaking News
అందుకే గిల్ను సెలక్ట్ చేయలేదు: అజిత్ అగార్కర్
రాజమండ్రిలో వినూత్నంగా వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
కోట్ల సంపద ఉన్నా దక్కని ‘మనశ్శాంతి’ యోగం
BCCI: వరల్డ్కప్ టోర్నీకి భారత జట్టు ప్రకటన.. గిల్ అవుట్
పొగమంచు ఎఫెక్ట్: వెనుదిరిగిన ప్రధాని మోదీ హెలికాప్టర్
టీవీ డిబేట్లో రామ్దేవ్ బాబాను ఎత్తి కుదేశాడు : వైరల్ వీడియో
ఎయిరిండియా టికెట్కు రూ. 4 లక్షలు వెచ్చించా, ఫుడ్ వ్లాగర్ వింత అనుభవం
మరో కొత్త మార్కును దాటేసిన వెండి.. పసిడి మాత్రం..
సర్పంచ్ ఎన్నికలు.. 18 మంది ఎమ్మెల్యేలపై రేవంత్ సీరియస్!
మీర్పేట మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్
మరోసారి మెగా ఫైనల్లో భారత్ X పాకిస్తాన్
సిరియా అల్లకల్లోలం.. అమెరికా ప్రతీకార దాడులు
చిమ్మచీకట్లలోనే ఢిల్లీ
రోహిత్ శర్మ యూటర్న్!
ఉక్రెయిన్పై పుతిన్ సంచలన ప్రకటన
ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభం
వైట్ హౌస్ సైట్లో... ప్రైవేట్ వీడియో!
మనదేం లేదు.. టీడీపీ నేతలదే పెత్తనం
ఎల్ అండ్ టీ పై క్రిమినల్ కేసు!
ఈసారి బడ్జెట్ ఆదివారమే!
అవసరమైతే రక్తం చిందిస్తాం
Published on Sun, 09/18/2022 - 06:30
కాశీబుగ్గ: విశాఖ పరిపాలన రాజధానిని సాధించుకోవడానికి, అమరావతి పాదయాత్రను ఆపడానికి ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే రక్తమైనా చిందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ పలాస జేఏసీ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో శనివారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆ ప్రాంతంలో భవనాలు, రోడ్లు, పార్కులు అన్నీ గ్రాఫిక్స్లో మాత్రమే చూపించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతేనని, వారి మనుషులకు భూములిచ్చి బహుజనులను దూరం పెట్టారని విమర్శించారు.
#
Tags : 1