Amjad: జగన్ నెల్లూరుకు వెళ్తున్నాడంటే.. బాబుకి చెమటలు పడుతున్నాయి
Breaking News
GSLV-F16 విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
TG: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు.. ‘సుప్రీం’ తుది తీర్పు రేపే
పాకిస్తాన్తో సెమీస్ మ్యాచ్ రద్దు.. టోర్నీ నుంచి వాకౌట్ చేసిన భారత్..?
ఆత్మస్థైర్యం కోల్పోవద్దు.. లక్ష్మీనారాయణకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్
భారత్పై అమెరికా సుంకాల మోత
GSLV-F16 ప్రయోగం సక్సెస్
రూ.11 కోట్లతో నాకు సంబంధం లేదు: రాజ్ కేసిరెడ్డి
ఆపరేషన్ మహాదేవ్: పహల్గాం నిందితుల ప్లాన్ బెడిసి కొట్టి.. చివరికి
హిట్ అండ్ రన్ కేసులో ప్రముఖ నటి అరెస్ట్
భారత్తో ఐదో టెస్ట్కు ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్.. తుది జట్టులో 4 మార్పులు
అంత అర్జెంటుగా కిషోర్ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు
చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ
IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం
Tsunami waves: చరిత్రలోనే అత్యంత ఎత్తైన సునామీ
పిల్లల్ని లాగిపడేసి.. గుంటూరు జైలు వద్ద పోలీసుల హైడ్రామా
సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. వీడియో
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్!
IND vs ENG: కీలక టెస్టుకు బుమ్రా దూరం.. జట్టులోకి వచ్చేదెవరంటే?
#KatyTrudeau: స్నేహమా? రొమాంటిక్ రిలేషనా?
గుంజీలు తీసి క్షమాపణలు చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్
ప్రభుత్వానికి కియా 10 లక్షల మాస్క్లు
Published on Tue, 07/06/2021 - 05:16
సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్: కరోనా విపత్తుపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా పది లక్షల మాస్క్లను అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్ మాస్క్లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్ డాంగ్ లీ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్ సామాజిక బాధ్యతగా మాస్క్లను అందించడం అభినందనీయమన్నారు.
ఈ మాస్క్లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్ కార్పొరేట్ హెడ్ జూడ్ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్ సోమశేఖర్రెడ్డి పాల్గొన్నారు.
#
Tags : 1