Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా
Breaking News
నేపాల్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం
మార్చిలో ‘ఆపరేషన్ సిందూర్ 2.0’..!
తిరుమల లడ్డూ వివాదం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
అర్జున్ టెండుల్కర్ గొప్ప బ్యాటర్.. అచ్చం సచిన్లాగే!
ఆ సర్వేతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు
యూట్యూబర్ అన్వేష్ కేసులో కీలక పరిణామం
కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు
కోనసీమ కలెక్టర్ మహేష్కు తప్పిన ప్రమాదం
ఐదు బిల్లులకు ప్రభుత్వం ఆమోదం
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్కు షాక్.. కేసు నమోదు
భయపెడుతున్న ‘ప్లాష్ ఓవర్’.. స్విట్జర్లాండ్ ప్రమాదానికి కారణమిదే?
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
హ్యాపీ బర్త్డే సీఎం సార్.. 600 కేజీల భారీ కేక్ కట్ చేసిన వైఎస్సార్సీపీ నేతలు
Published on Tue, 12/20/2022 - 11:45
సాక్షి, విజయవాడ: గొల్లపూడిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 600 కేజీల భారీ కేక్ను వైఎస్సార్సీపీ నేతలు కట్ చేశారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. మైలు రాయి సెంటర్ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి గ్రామ సచివాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు, సామినేని ఉదయభాను, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు , కైలే అనీల్ కుమార్, ఎంపీ నందిగం సురేష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ రుహల్లా, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతం రెడ్డి, కాపు కార్పోరేషన్ చైర్మన్ అడపా శేషు, దేవినేని అవినాష్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
#
Tags : 1