ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్
Published on Tue, 09/28/2021 - 12:27
సాక్షి, విజయవాడ: గాంధీ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా 4 వేల సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వాహనాలను సీఎం ప్రారంభించనున్నారు. బెంజ్ సర్కిల్లో ఏర్పాటు చేయనున్న సీఎం ప్రోగామ్ ఏర్పాట్లను మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ జె.నివాస్ , విజయవాడ సీపీ బత్తిన శ్రీనివాసులు, ఫైబర్ గ్రిడ్ ఛైర్మన్ గౌతమ్రెడ్డి, విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సీఎం ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్తో కలిసి పరిశీలించారు.
చదవండి: (ఏపీ: అత్యుత్తమంగా ఆలయాల నిర్వహణ)
#
Tags : 1