Rachamallu Siva Prasad: చంద్రబాబు మార్క్ లో చెప్పుకోవడానికి ఏమీ లేదు..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
Published on Fri, 02/26/2016 - 11:34
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వెళుతున్న కారు.. బైక్ ను ఢీ కొనడంతో.. ఈ ప్రమాదం జరిగింది. బోధ్ మండలం కొచ్చర గ్రామానికి చెందిన రాజుకిరణ్ రెడ్డి(30), స్వామి (50) బైక్ పై నిర్మల్ వైపు వెళుతున్నారు. నేరడిగొండ వద్ద వీరి బైక్ ఎదురుగా వచ్చిన స్విఫ్ట్ కారు ఢీకొంది. తీవ్ర గాయాలతో రాజుకిరణ్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, స్వామిని నిర్మల్కు తరలిస్తుండగా మార్గ మద్యంలో మృతి చెందాడు.
#
Tags : 1