జేమ్స్ కామెరాన్ చేతిలో SSMB29 ప్రమోషన్స్
Breaking News
వారిద్దరినీ కలపడం చాలా కష్టమైన పని: ట్రంప్
కూకట్పల్లి సహస్ర కేసు.. వెలుగులోకి నమ్మలేని నిజాలు
ఆకాశమే హద్దుగా.. అదే కీలకం: సజ్జల
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
కూకట్పల్లి బాలిక సహస్ర కేసు.. టెన్త్ విద్యార్థే హంతకుడు
ICC: వన్డే వరల్డ్కప్-2025 రివైజ్డ్ షెడ్యూల్ విడుదల
శ్రీలంక మాజీ అధ్యక్షుడు విక్రమసింఘే అరెస్ట్
లోయర్ ఆర్డర్ బ్యాటర్ల అద్భుత పోరాటం.. గౌరవప్రదమైన స్కోర్ సాధించిన టీమిండియా
సౌతాఫ్రికా స్టార్ సంచలనం.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా చరిత్ర
ఫిర్యాదులకు ‘ఆధార’మే
నేరగాళ్లు జైలు నుంచి పరిపాలించాలా?
వీడియో: డిప్యూటీ సీఎం చర్యతో షాకైన ఎమ్మెల్యేలు
Asia Cup 2025: సంజూ శాంసన్ కీలక నిర్ణయం!
‘మార్వాడీ గో బ్యాక్’.. పలు జిల్లాలో దుకాణాలు బంద్
శ్రీశైలం ఫారెస్ట్ సిబ్బందిపై దాడి కేసులో ట్విస్ట్
పార్లమెంట్లోకి చొరబాటు యత్నం
స్టెరిలైజేషన్ తర్వాత వదిలేయాల్సిందే
కేసీఆర్, హరీష్కు హైకోర్టులో చుక్కెదురు..
సుంకాల్లో భారత్ ‘మహారాజ్’.. అమెరికా అధికారి విమర్శలు
‘వైఎస్ జగన్ 2.0 ఎలా ఉంటుందో కూటమి నేతలే చెబుతారు’
‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’
Published on Mon, 06/30/2014 - 21:49
నెల్లూరు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు సోమవారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు.
ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
#
Tags : 1