వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’
Published on Mon, 06/30/2014 - 21:49
నెల్లూరు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు సోమవారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు.
ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
#
Tags