బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
IND vs PAK: ‘వర్షం పడాలని కోరుకుంటున్నా’
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
పాక్తో భారత్ మ్యాచ్.. మధ్యాహ్నమే!
ప్రేమికుల రోజున విషాదం.. కారులో మృతదేహాలు
IND vs PAK: అతడి ఆటకు మేము లొంగిపోము: సూర్య
సరిహద్దుల్లో పాక్ డ్రోన్.. పార్సిల్ జారవిడిచి..
మహాశివరాత్రి: కాశీలో భక్తుల రద్దీ.. ఈ ఏడాది ప్రత్యేకతలివే..
Mahashivratri 2026: తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి సందడి
Bangladesh: తారిఖ్ రెహ్మాన్ ప్రమాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ మహాశివరాత్రి శుభాకాంక్షలు
విధ్వంసం విజయం
విదేశాల్లో విశ్వనాథుడు
అప్పులే ఆధారమా?
‘సూపర్ సిక్స్’లు ఔట్!
డేట్ ఛేంజ్
బ్రయాన్స్టన్తో బొండాడ ఇంజినీరింగ్ ఎంవోయూ
Published on Sun, 02/15/2026 - 05:17
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హరిత విద్యుత్ ఆధారిత డేటా సెంటర్ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్), దుబాయ్కి చెందిన బ్రయాన్స్టన్ రెన్యువబుల్స్ ఎఫ్జెడ్సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్ ఐటీ, మహాజెన్కో, ఎన్ఎల్సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది.
#
Tags : 1