అంతర్జాతీయ మహిళల చెస్లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారిణుల్లో ద్రోణవల్లి హారిక ఒకరు. దశాబ్ద కాలంగా పలు అంతర్జాతీయ వేదికలపై పతకాలు సాధిస్తూ... నిరంతరం తన ఆటకు పదునుపెడుతూ ఈ తెలుగమ్మాయి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది. 1991 జనవరి 12న గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా గోరంట్లలో జన్మించిన హారిక చిన్నతనం నుంచే చదరంగంపై మక్కువ ఏర్పరుచుకొని అండర్ 9 పోటీల్లో జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. కొనేరు హంపి తర్వాత 2011లో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన భారత క్రీడాకారిణిగా హారిక నిలిచారు. 2012, 2015, 2017 ‘ఉమెన్స్ వరల్డ్ చెస్ చాంపియన్’లలో కాంస్య పతకాలు సాధించారు.
హారిక ప్రతిభకు గానూ 2007లో అర్జున అవార్డు, 2019లో పద్మశ్రీ అవార్డులతో భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది. 27 ఏళ్ల హారికకు చెస్లో వ్లాదిమర్ క్రామ్నిక్, జూడిత్ పోల్గార్, విశ్వనాథన్ ఆనంద్లు అభిమాన చెస్ ప్లేయర్లు. 2018లో బిజెనెస్ మెన్ కార్తీక్చంద్రను వివాహం చేసుకుంది. గత మూడు పర్యాయాల్లో ప్రపంచ చాంపియన్షిప్లో కాంస్య పతకాలు సాధించారు హారిక.. ప్రపంచ చాంపియన్షిప్లో స్వర్ణం నెగ్లాలనేది హారిక లక్ష్యం. ఈ రోజు హారిక బర్త్ డే సందర్భంగా ఆమె సాధించిన ఘనతల్ని గుర్తుచేసుకుంటూ..
ద్రోణవల్లి హారిక లక్ష్యం నెరవేరాలి..
Published Tue, Jan 12 2021 12:41 PM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
నాణ్యమైన విత్తనాలతో ఆశించిన దిగుబడులు
గతానికంటే మెరుగైన సీట్లతో మళ్లీ జగనన్న పాలన
ఇరువర్గాలపై కేసులు నమోదు
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
ఇంటర్ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం
భద్రత వెరీ స్ట్రాంగ్
24న ఎంఎస్ఎంఈ వర్క్షాప్
అంగన్వాడీ కేంద్రాలుతనిఖీ చేసిన ఆర్జేడీ
నేడు మోదకొండమ్మ కొలువు సంబరం
సింహగిరి.. ఆధ్యాత్మిక ఝరి
తప్పక చదవండి
- కవితపై ఈడీ చార్జిషీట్.. నేడు రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ
- AP: అంతా ప్రీ ప్లాన్డ్గానే.. సిట్ నివేదికలో సంచలన విషయాలు!
- Telangana: రూ.500కు గ్యాస్ సిలిండర్ కొందరికే ..!
- ఐదో దశ ఓటింగ్పై ఎన్నికల సంఘం ఆందోళన?
- 24 నుంచి ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
- IPL 2024: ఫైనల్ వేటలో ఎవరిదో జోరు!
- టీడీపీ నేత బంధువు కారులో రూ.68.40 లక్షలు స్వాధీనం
- ఆహా ఏమి రుచి.. అనరా మైమరచి
- సానుకూల సంకేతాలు
- జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ
Advertisement