మొహాలీ: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం రాత్రి జరగుతున్న మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ 151 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ లెవెన్ పంజాబ్కు నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 150 పరుగులు చేసింది.
హైదరాబాద్ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్ (58) మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. వార్నర్ 35 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్తో హాఫ్ సెంచరీ చేశాడు. హెన్రిక్స్ 30, నమన్ ఓజా 28 పరుగులు చేశారు. చివర్లో ఆశీష్ రెడ్డి (8 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 22 నాటౌట్) బ్యాట్ ఝుళిపించాడు. కాగా ఓపెనర్ శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లు అక్షర్ పటేల్, మిచెల్ జాన్సన్ చెరో రెండు వికెట్లు తీశారు.
పంజాబ్ లక్ష్యం 151
Published Mon, Apr 27 2015 9:33 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement