ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో అపార అవకాశాలు: సీఏపీఎస్ఐ-క్యాప్సి
న్యూఢిల్లీ: భారత్లో 2020 కల్లా ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. సెక్యూరిటీ గార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ స్థాయి ఉద్యోగాలు వస్తాయని ది సెంట్రల్ అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీ(సీఏపీఎస్ఐ-క్యాప్సి) అంచనా వేస్తోంది. ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులందజేసే కంపెనీల అత్యున్నత సంఘమైన క్యాప్సి చైర్మన్ కున్వర్ విక్రమ్ సింగ్ వెల్లడించిన వివరాలు..,
* కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలు, మౌలిక రంగ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారులు, విమానశ్రయాలు, ఓడరేవులపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ఫలితంగా ఐదేళ్లలో భారీ స్థాయిలో సెక్యూరిటీ గార్డులు అవసరం అవుతారు.
* ప్రస్తుతం 15 వేల సెక్యూరిటీ సర్వీసుల కంపెనీలు భారత్లోని 600 జిల్లాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. 70 లక్షలకు పైగా పురుష, మహిళ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారు.
* సెక్యూరిటీ గార్డుల కోసం వ్యక్తులను వెదకడం, ఆ వ్యక్తులను అదే ఉద్యోగంలో కొనసాగించడం... ఈ రెండు అంశాలు ప్రైవేట్ సెక్యూరిటీ పరిశ్రమలో అతి పెద్ద సమస్యలు. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలు పెరుగుతుండడమే దీనికి ప్రధాన కారణం.
* ఈ రంగంలో డిమాండ్-సరఫరాల మధ్య అంతరం 30 శాతంగా ఉంది.
* ప్రైవేట్ సెక్యూరిటీ రంగంలో ఉద్యోగవకాశాలపై గిరిజన ప్రాంతాల్లో క్యాప్సి, సెక్యూరిటీ సెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్లు దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నాయి.
ఐదేళ్లలో 50 లక్షల కొత్త ఉద్యోగాలు
Published Thu, Dec 18 2014 2:58 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- ‘సంతోషం’.. కేజ్రీవాల్కు మద్యంతర బెయిల్పై దీదీ
- నామినేషన్ దాఖలుకు బీజేపీ అభ్యర్థి పరుగులు.. చివరికి ఏమైందంటే..
- సింపతీ కోసమే కేజ్రీవాల్ అరెస్ట్
- అమిత్ షా నివాసంలో పద్మగ్రహీతలకు విందు....మెనులో ఎలాంటి రెసిపీలు ఉన్నాయంటే..
- టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- ఈ పథకాలు ఎంత అవసరమో ఆలోచించండి: సీఎం జగన్
- ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement