Breaking News

నేడు రెండో విడత ‘రైతు భరోసా’ విడుదల

Published on Mon, 04/20/2026 - 04:55

కాళేశ్వరం: ముఖ్యమంత్రి రేవంత్‌­రెడ్డి రైతుల సమక్షంలో రెండో విడత రైతు భరో­సా పథకంకింద రాష్ట్రవ్యా­ప్తంగా సోమవారం రూ. 5,563 కో­ట్లు విడుదల చేస్తారని వ్య­వ­సాయ­శాఖ మంత్రి తుమ్మ­ల నాగేశ్వర­రావు తెలిపారు. జయశంకర్‌ భూ­పా­లపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి గ్రామంలో రైతు భరో­సా నిధుల విడుదల బహిరంగ సభను సహచర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా ఉన్నతాధికారులు, నేతలతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి దేశంలో రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పేదళ్లలో రూ. లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ప్రతి ఎకరాకు ఏటా రెండు దఫాలుగా రూ.12 వేలు రైతు భరోసా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం నాణ్యతలేని బరాజ్‌ నిర్మించగా వినియోగించేందుకు వీలుపడకపోవడంతో కేంద్ర ప్రభుత్వ అధికారులు పుణే అధికారులతో పరీక్షలు చేస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)