కవిత లేఖ ఓ డ్రామా: బండి సంజయ్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
అడవి తగలబడుతోంది..ఆర్పేవారేరీ..
Published on Thu, 04/07/2022 - 03:40
కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా గూడూరు రేంజ్ పరిధి కొత్తగూడ మండలం గుంజేడు సమీపంలో కార్చిచ్చుకు వందలాది ఎకరాల్లో అడవి దగ్ధమవుతోంది. నిత్యం అటవీ శాఖాధికారులు సంచరించే ప్రధాన రహదారి మొత్తం పొగ కమ్ముకుని మంటలు ఎగిసి పడుతున్నాయి.
మూడు రోజులుగా మంటలు ఎగసి పడుతున్నాయని పశువుల కాపర్లు తెలిపారు. అడవుల్లో మంటలు ఆర్పేందుకు ప్రత్యేక పరికరాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు తునికాకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై అడవుల దహనానికి పాల్పడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
#
Tags : 1