Breaking News

ప్రతి రైతుకు అందుబాటులో ఉంటా

Published on Thu, 10/10/2024 - 04:16

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి రైతుకు అందుబాటులో ఉంటానని వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మన్‌ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. బీఆర్‌కేఆర్‌ భవన్‌లో బుధవారం వ్యవసాయ, రైతు కమిషన్‌ చైర్మన్‌గా కోదండరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వ్యవసాయం, రైతు సంక్షేమం రెండూ చాలా ముఖ్యమైనవని, వ్యవసాయ నిపుణులు, ఆర్థిక శాస్త్రవేత్తలు, ఎన్జీవోలు తగు సూచనలు చేయాలని కోరారు. 

శక్తివంచన లేకుండా వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ప్రస్తుతం రైతుకు గిట్టుబాటు ధర రాక, పెట్టుబడి పెరిగి అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేశారని ప్రశంసించారు. 

సన్న వడ్లకు అదనంగా రూ.500 బోనస్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారని తెలిపారు. మరోవైపు రాబోయే పంట కాలానికి రైతు భరోసా కింద అర్హులైన రైతులకు పెట్టుబడిగా రూ.7500 ఆర్థిక సాయం చేస్తామని సీఎం ప్రకటించడం గొప్ప నిర్ణయమన్నారు.  

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు