కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
Jhamunda: అమ్మాయిలను టార్గెట్ చేసుకుని..
Published on Thu, 10/13/2022 - 12:09
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో కొత్త తరహా ఆగడాలు వెలుగు చూశాయి. యువతులను లక్ష్యంగా చేసుకుని చేసుకుని.. ఇన్స్టాగ్రామ్లో ఝాముండ అఫీషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఫిర్యాదులు అందడంతో.. పేజ్ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్కు పోలీసులు లేఖ రాశారు.
ఓ వర్గానికి చెందిన వాళ్లను టార్గెట్ చేస్తూ.. వీడియోలు చిత్రీకరిస్తోంది ఝూముండ అఫీషియల్ పేజీ. వీడియోలు పోస్ట్ చేసి ఓ వర్గం యువతులను టార్గెట్ చేస్తోంది ఆ ముఠా. పైగా తమ కమ్యూనిటీని డ్యామేజ్ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్ లైన్తో పోస్టులు చేస్తున్నారు.
రోజు రోజుకు ఝాముండ పేజ్ ఆగడాలు పేట్రేగిపోతుండడంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు పేజ్పై కేసు నమోదు చేశారు పోలీసులు.
#
Tags : 1