Breaking News

Jhamunda: అమ్మాయిలను టార్గెట్‌ చేసుకుని..

Published on Thu, 10/13/2022 - 12:09

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో కొత్త తరహా ఆగడాలు వెలుగు చూశాయి. యువతులను లక్ష్యంగా చేసుకుని చేసుకుని.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఝాముండ అఫీషియల్ పేరుతో ఓ ముఠా పేట్రేగిపోతోంది. ఫిర్యాదులు అందడంతో..  పేజ్‌ నిర్వాహకుల పూర్తి డేటా ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌కు పోలీసులు లేఖ రాశారు. 

ఓ వర్గానికి చెందిన వాళ్లను టార్గెట్‌ చేస్తూ.. వీడియోలు చిత్రీకరిస్తోంది ఝూముండ అఫీషియల్ పేజీ. వీడియోలు పోస్ట్‌ చేసి ఓ వర్గం యువతులను టార్గెట్‌ చేస్తోంది ఆ ముఠా. పైగా తమ కమ్యూనిటీని డ్యామేజ్‌ చేస్తున్నారంటూ మహిళకు ట్యాగ్‌ లైన్‌తో పోస్టులు చేస్తున్నారు. 

రోజు రోజుకు ఝాముండ పేజ్‌ ఆగడాలు పేట్రేగిపోతుండడంతో.. బాధితుల ఫిర్యాదు మేరకు పేజ్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు.

#

Tags : 1

Videos

కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు

ఆపరేషన్ సిందూర్ వీడియో రిలీజ్ చేసిన BSF

ఏపీలో థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన

టీడీపీ నేతల ఇంటికి YSRCP జెండాలు ఎగుతాయ్ బాబుకి రాచమల్లు వార్నింగ్

విశాఖలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆందోళన

సింగరేణి జాగృతి ఏర్పాటును ప్రకటించిన కవిత

8 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన కమినిలంక ఘటన

సినిమా థియేటర్లకు మళ్లీ పవన్ కల్యాణ్ వార్నింగ్

సందీప్ రెడ్డి వంగా సంచలన ట్వీట్

వంశీని చూస్తేనే భయమేస్తుంది.. మరీ ఇంత కక్ష సాధింపా..

Photos

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)

+5

'అనగనగా' కాజల్ చౌదరి ఎవరో తెలుసా..? (ఫోటోలు)

+5

#DelhiRains : ఢిల్లీలో కుండపోత వర్షం (ఫొటోలు)