మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!
Breaking News
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్రెడ్డికి ‘సర్’ నోటీసులు
మీసం మెలేసిన కొండా మురళి
స్త్రీవాద దిగ్గజం, ప్రముఖ జర్నలిస్టు, రచయిత్రి కన్నుమూత
గతంలోనూ మంత్రులు బర్తరఫ్.. ఎవరెవరు? ఎప్పుడెప్పుడంటే?
కడియం అనర్హతపై నేడు విచారణ
Published on Wed, 02/04/2026 - 06:12
సాక్షి, హైదరాబాద్: స్టేష న్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడి యం శ్రీహరిపై బీ ఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పి టిషన్పై శాస నసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ బుధవారం విచారణ జరపనుంది. స్పీకర్ చాంబర్లో ఉదయం 11 గంటలకు జరిగే విచారణలో భాగంగా పిటిషనర్గా ఉన్న బీఆర్ఎస్ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు.
కడియం శ్రీహరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఏవైనా ఆ ధారాలు ఉంటే సమర్పించాలని స్పీకర్ ఆదేశించారు. విచారణకు సంబంధించిన షెడ్యూలు కాపీని వివేక్, కడియం శ్రీహరికి పంపుతూ అసెంబ్లీ కార్యదర్శి రేండ్ల తిరుపతి మంగళవా రం పంపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్లపై ఈ నెల 18న స్పీకర్ విచారణ చేపట్టనున్నారు.
#
Tags : 1