Jawan Murali Naik Family: వైఎస్ జగన్ పరామర్శ
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
జీతం అందక దినసరి కూలీగా మారిన గెస్ట్ లెక్చరర్
Published on Sat, 07/31/2021 - 07:54
నల్లగొండ: విద్యార్థుల మెదళ్లలో జ్ఞానబీజాలు నాటాల్సిన ఆయన, పొలాల్లో నాట్లేసేవారికి నారు అందిస్తున్నాడు... పాఠాలు చెప్పాల్సిన ఆయన పత్తిచేనులో పత్తి ఏరుతున్నాడు... కంపచెట్లు కొట్టి కడుపు నింపుకుంటున్నాడు. ఇదీ ఓ గెస్ట్ లెక్చరర్ దుస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కోల్ముంతల పహాడ్కు చెందిన బొడ్డుపల్లి వెంకటేశ్వర్లు దేవరకొండ బాలికల జూనియర్ కళాశాలలో అతిథి అధ్యాపకుడు.
ఆయనకు భార్య, కుమారుడు, వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. భూములు, ఆస్తులు ఏమీ లేవు. ఈ నేపథ్యంలో 16 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు వ్యవసాయకూలీగా మారాడు. జిల్లాలో ఉన్న మొత్తం 150 మంది అతిథి అధ్యాపకులు కూడా ఆయనలాగే వేతనమందక యాతన అనుభవిస్తున్నారు.
#
Tags : 1