ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!
Breaking News
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
Hyderabad: ఆరుగురి విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్
Published on Sat, 11/08/2025 - 18:23
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలనే లక్ష్యంతొ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో ఏదో మూల డ్రగ్స్ మూలాలు మాత్రం కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లో ఈగల్ టీమ్ చేసిన దాడుల్లో ఆరుగురి విద్యార్థులకు డ్రగ్స్ పాజిటీవ్ వచ్చింది.
బేగంపేటలోని ఒ హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్లో ఈగల్ టీమ్ దాడులు నిర్వహించింది. అక్కడకు డ్రగ్స్ సప్లై అయినట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్.. ఆ మేరకు తనిఖీలు చేసింది. ఇందులో 11 మంది విద్యార్థుల్ని అదుపులోకి తీసుకుంది. వీరిని పరీక్షించగా ఆరుగురు విద్యార్థులు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. పుట్టినరోజు వేడుక పేరుతో జరిగిన ఈవెంట్లో వారు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
#
Tags : 1