Breaking News

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో 17 ఛార్జ్‌షీట్లు దాఖలు

Published on Mon, 01/05/2026 - 19:47

సాక్షి,హైదరాబాద్‌: సాహితీ స్కాంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ స్కాం మొత్తం రూ.3000 కోట్లుగా తేల్చినట్లు అధికారులు వెల్లడించారు.

నాలుగేళ్ల పాటు విచారణ జరిపిన అనంతరం సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో ప్రజలను మోసం చేసిన కేసుల్లో మొత్తం 64 కేసులు..  అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్టుకు సంబంధించి 17ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.500 కోట్ల పైచిలుకు వసూలు చేసినట్లు గుర్తించారు.

వసూలు చేసిన డబ్బులను సాహితీ లక్ష్మీనారాయణ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. సాహితీ స్కాంపై మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. వీరిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)