లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్
Breaking News
లోయలోకి దూకేసిన మహిళా రెజ్లర్ : తీవ్ర దిగ్భ్రాంతిలో క్రీడాలోకం
సీజేపీకీ భారీ ఊరట : ఇన్ఫ్లూయెన్సర్పై హత్యాయత్నం కేసు
‘ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోకేష్ బండారం’
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
మరో ట్విస్ట్ ఇచ్చిన కొండా సురేఖ
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
Hyderabad: కార్పొరేటర్ దేదీప్యరావుపై కేసు నమోదు
Published on Tue, 02/10/2026 - 12:26
హైదరాబాద్: వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావుపై మధురానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 6న కృష్ణాకాంత్పార్కు సమీపంలోని సాయిబాబా దేవాలయం వద్ద కొందరు వ్యక్తులు గొడవపడటంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు.
అనంతరం ఒక గ్రూపులో బి.రూప, సత్యం యాదవ్, నర్సింగ్ యాదవ్, నాగ యాదవ్, మరికొందరు ఉన్నారు. మరో గ్రూపులో వెంగళరావునగర్ డివిజన్ కార్పొరేటర్ దేదీప్యరావు, సత్యనారాయణ, ఇమ్రాన్, బబ్లూ తదితరులు ఉన్నట్టుగా గుర్తించారు. సీసీ ఫుటేజీలు, ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు సుమోటాగా స్వీకరించి ఇరువర్గాల వారిపై కేసును నమోదు చేశారు.
#
Tags : 1