Breaking News

అండర్‌ 19 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల

Published on Sun, 08/18/2024 - 17:51

మలేషియాలో జరగబోయే మహిళల అండర్‌ 19 టీ20 వరల్డ్‌కప్‌ 2025 షెడ్యూల్‌ను ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 18) ప్రకటించింది. ఈ టోర్నీ 2025 జనవరి 18 నుంచి ప్రారంభమై.. ఫిబ్రవరి 2న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. నాలుగు జట్లు ఓ గ్రూప్‌గా విభజించబడి పోటీలు జరుగుతాయి. ఈ టోర్నీ డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

భారత్‌ గ్రూప్‌-ఏలో వెస్టిండీస్‌, శ్రీలంక మలేషియాలతో పోటీపడనుంది. గ్రూప్‌-బిలో ఇంగ్లండ్‌, పాకిస్తాన్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-సిలో న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్‌, సమోవా దేశాలు పోటీపడనున్నాయి. గ్రూప్‌-డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆసియా క్వాలిఫయర్‌, స్కాట్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి. భారత్‌.. జనవరి 19న వెస్టిండీస్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)