Breaking News

IPL: క్రికెటర్లకు బీసీసీఐ బంపరాఫర్‌.. ఏకంగా రూ.7.50 ల‌క్ష‌లు?

Published on Sat, 09/28/2024 - 20:39

ఐపీఎల్‌లో ఆడే క్రికెట‌ర్లకు బీసీసీఐ అదిరిపోయే న్యూస్ అందించింది. ఐపీఎల్‌-2025  సీజ‌న్ నుంచి ప్ర‌తీ ఆట‌గాడికి మ్యాచ్ ఫీజు కింద రూ.7.50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని భార‌త క్రికెట్ బోర్డు నిర్ణ‌యించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్ర‌ట‌రీ జై షా ఎక్స్ వేదిక‌గా శనివారం వెల్ల‌డించారు.

"ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు పెంచాల‌ని నిర్ణ‌యించున్నాం. మా క్రికెట‌ర్లు ఇక‌పై ఒక్కో గేమ్‌కు రూ.7.5 లక్షల ఫీజు అందుకోనున్నారు. ఈ చారిత్రత్మ‌క నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఓ క్రికెటర్ సీజన్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే కాంట్రాక్ మొత్తంతో పాటు అదనంగా రూ.1.05 కోట్లు పొందుతాడు. ప్ర‌తీ ఫ్రాంచైజీ సీజన్ మ్యాచ్ ఫీజుగానూ రూ. 12.60 కోట్లు కేటాయిస్తుంది. ఐపీఎల్​కు, ప్లేయర్లకు ఇది కొత్త శకం' అని ఎక్స్‌లో జైషా రాసుకొచ్చారు. కాగా గతంలో ఒక్కో మ్యాచ్​కు ఫీజు రూ. 2 - 4 లక్షల మధ్యలో ఉండేది.

 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)