Breaking News

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌.. ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌

Published on Wed, 09/11/2024 - 19:18

చైనా వేదికగా జరుగుతున్న హీరో ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత హాకీ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భారత్‌ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో చైనాను 3-0 తేడాతో మట్టికరిపించిన భారత్.. రెండో మ్యాచ్‌లో జపాన్‌ను 5-1 తేడాతో చిత్తు చేసింది. తాజాగా మలేసియాపై 8-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్‌ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించింది.

రాజ్‌ కుమార్‌ హ్యాట్రిక్‌
మలేసియాతో మ్యాచ్‌లో రాజ్‌ కుమార్‌ పాల్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించాడు. ఆట 3, 25, 33వ నిమిషాల్లో రాజ్‌ కుమార్‌ గోల్స్‌ చేశాడు. భారత్‌ తరఫున రాజ్‌ కుమార్‌తో పాటు అరైజీత్‌ సింగ్‌ హుండల్‌ 6, 39 నిమిషంలో, జుగ్‌రాజ్‌ సింగ్‌ 7వ నిమిషంలో, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 22వ నిమిషంలో, ఉత్తమ్‌ సింగ్‌ 40వ నిమిషంలో గోల్స్‌ సాధించారు.  మలేసియా సాధించిన ఏకైక గోల్‌ను అకీముల్లా అనువర్‌ 34వ నిమిషంలో సాధించాడు.

ఈ టోర్నీలో భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌ల్లో కొరియా, పాకిస్తాన్‌లతో తలపడనుంది. కొరియాతో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 12న.. పాక్‌తో మ్యాచ్‌ సెప్టెంబర్‌ 14న జరుగనున్నాయి. 

చదవండి: స్టిమాక్‌ కాంట్రాక్ట్‌ పునరుద్ధరణపై ఏఐఎఫ్‌ఎఫ్‌ విచారణ

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)