Breaking News

స్క్వాష్‌లో రెండు స్వర్ణాలపై గురి

Published on Thu, 10/05/2023 - 01:22

ఆసియా క్రీడల స్క్వాష్‌ ఈవెంట్‌లో భారత్‌ రెండు స్వర్ణ పతకాలపై గురి పెట్టింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో దీపిక పల్లికల్‌–హరీందర్‌పాల్‌ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లగా... భారత్‌కే చెందిన అనాహత్‌ సింగ్‌–అభయ్‌ సింగ్‌ జంట సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల సింగిల్స్‌లో సౌరవ్‌ ఘోషాల్‌ కూడా తుది పోరుకు అర్హత సాధించాడు.

బుధవారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్స్‌లో దీపిక–హరీందర్‌ ద్వయం 7–11, 11–7, 11–9తో లీ కా యి–వోంగ్‌ చి హిమ్‌ (హాంకాంగ్‌) జంటను ఓడించింది. అనాహత్‌–అభయ్‌ జోడీ 11–8, 2–11, 9–11తో అజ్మాన్‌ ఐఫా–మొహమ్మద్‌ కమాల్‌ (మలేసియా) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో సౌరవ్‌ 11–2, 11–1, 11–6తో చి హిన్‌ హెన్రీ (హాంకాంగ్‌)పై గెలుపొందాడు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)