Breaking News

టన్నెల్‌ పనుల్లో కూలీల మృతి బాధాకరం

Published on Sun, 07/31/2022 - 04:05

సాక్షి, హైదరాబాద్‌: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో జరుగుతున్న టన్నెల్‌ పనుల్లో ఐదుగురు కూలీలు మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. కాంట్రాక్టు సంస్థ సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శించారు.

ఈ ఘటనపై విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు. శనివారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్‌కు చెందిన నాయకుడు రాము గౌడ్‌ షర్మిల సమక్షంలో తన అనుచరులతో కలసి వైఎస్సార్‌టీపీలో చేరారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వైఎస్సార్‌ తెలంగాణ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయన్నారు.

Videos

కమల్ హాసన్ కామెంట్స్ పై భగ్గుమన్న కర్ణాటక బీజేపీ

కడపలో టీడీపీ మహిళా నాయకురాలు నిరసన

రీల్ Vs రియల్... AI తో బాబు మోసం

బాహుబలికి మించిన బండిబలి

Operation Sindoor: శాటిలైట్ ఫొటోలు విడుదల చేసిన భారత ఆర్మీ

Tadepalle: ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ కీలక భేటీ

వంశీ తప్పు చేయలేదు.. బాబు బయటపెట్టిన నిజాలు

యువకులను కొట్టిన.. పోలీసులపై అట్రాసిటీ కేసు..!

పూరి సినిమాలో విలన్ గా నాగ్

జూన్-6న అఖిల్ మ్యారేజ్

Photos

+5

మహానాడులో చంద్రబాబు మహానటన (ఫొటోలు)

+5

పిఠాపురం : కుక్కుటేశ్వర స్వామి ఆలయాన్ని మీరు ఎప్పుడైనా సంద‌ర్శించారా? (ఫొటోలు)

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)