Breaking News

కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ

Published on Sun, 08/01/2021 - 02:03

న్యూఢిల్లీ: ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ శనివారం ట్విట్టర్‌లో మండిపడ్డారు. ‘మామిడి కాయలు ఎలా తినాలి ? వంటి సులువైన ప్రశ్నలకే వారు అలవాటు పడ్డారు. అందుకే ప్రజలకు సంబంధించిన పెగసస్‌ వివాదం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగదల వంటి విషయాలపై చర్చకు వారు భయపడుతున్నారు’ అని ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఏ విషయంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రతిపక్షాలు అనవసరమైన, సీరియస్‌ కాని విషయాల మీద నిరసనలు చేస్తున్నారని అన్నారు. 

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)