మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
కేంద్రం భయపడుతోంది..: ప్రియాంక గాంధీ
Published on Sun, 08/01/2021 - 02:03
న్యూఢిల్లీ: ప్రజలకు ఉపయోగపడే అంశాలపై పార్లమెంటులో చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ శనివారం ట్విట్టర్లో మండిపడ్డారు. ‘మామిడి కాయలు ఎలా తినాలి ? వంటి సులువైన ప్రశ్నలకే వారు అలవాటు పడ్డారు. అందుకే ప్రజలకు సంబంధించిన పెగసస్ వివాదం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగదల వంటి విషయాలపై చర్చకు వారు భయపడుతున్నారు’ అని ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన ఏ విషయంపై అయినా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే ప్రతిపక్షాలు అనవసరమైన, సీరియస్ కాని విషయాల మీద నిరసనలు చేస్తున్నారని అన్నారు.
#
Tags : 1