భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
‘చంద్రబాబు హయాంలో అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు’
Published on Wed, 01/25/2023 - 18:52
తాడేపల్లి: సబ్ప్లాన్పై రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాతలు రాస్తే బాగుంటుంది మంత్రి మేరుగ నాగార్జున చురకలంటించారు. సబ్ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్ రామోజీ అంటూ మంత్రి మేరుగ నిలదీశారు.
‘సబ్ప్లాన్పై రామోజీ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు హయాంలో నీ రాతలు ఏమయ్యాయి?. సబ్ప్లాన్ నిధులను బాబు పక్కదారి పట్టించినప్పుడు ఎక్కడున్నావ్?. చంద్రబాబు హయాంలో అరాచకాలను ఎందుకు ప్రశ్నించలేదు. ప్రభుత్వంపై దత్తపుత్రుడు అవాస్తవాలు మాట్లాడుతున్నాడు.దళిత వ్యతిరేకి చంద్రబాబుకు పవన్ ఎలా మద్దతు తెలిపారు’ అని మేరుగ ప్రశ్నించారు.
#
Tags : 1