మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
చంద్రబాబు దళిత ద్రోహి: నారాయణ స్వామి
Published on Sat, 07/31/2021 - 15:38
సాక్షి, చిత్తూరు: దళిత ద్రోహి చంద్రబాబు అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల సంక్షేమం గురించి చంద్రబాబు ఏనాడు పట్టించుకోలేదన్నారు. దళితులపై దాడి జరిగితే కనీసం పరామర్శించని చంద్రబాబు.. దాడి చేయించిన దేవినేని ఉమ ఇంటికి వెళ్లడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అగ్రవర్ణాల పక్షపాతి.. అది మరోసారి రుజువైందన్నారు. రాబోయే రోజుల్లో మరోసారి చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారన్నారని నారాయణ స్వామి దుయ్యబట్టారు.
#
Tags : 1