కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?
Breaking News
‘స్టీల్ ప్లాంట్ ప్రైవేట్పరం చేసేందుకు కూటమి సర్కార్ కుట్ర’
నాగార్జున సాగర్ ఎడమ కాలువ మేజర్లకు భారీ గండ్లు
అక్కడ మెలోనీ.. ఇక్కడ మోదీ
కొండా సురేఖ కీలక ప్రకటన.. వేచి చూడాల్సిందే!
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
ఒకే కంపెనీలో లక్ష ఉద్యోగాల కోత!
కొండా ఎఫెక్ట్: వాళ్లకేమో హ్యాపీడేస్.. వీళ్లకేమో బ్యాడ్ టైమ్!
శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్జీపీటీ, జెమిని ఏఐ
అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా తిరిగొచ్చిన ప్రాణం
Published on Sun, 11/09/2025 - 01:22
రాయచూరు రూరల్: చనిపోయినవారు బతకడం చాలా అరుదు. అలాంటి వింత ఘటన ఉత్తర కర్ణాటకలోని గదగ్ జిల్లా బెటగేరిలో వెలుగుచూసింది. శుక్రవారం బెటగేరిలో ప్రైవేట్ ఆస్పత్రిలో మూత్ర పిండాల చికిత్స కోసం నారాయణ (38) అనే వ్యక్తిని చేర్పించారు. వైద్యులు అతనికి ఆపరేషన్ చేశారు. 6 గంటల తరువాత ఆయన చనిపోయాడని వైద్యులు చెప్పారు. దీంతో బంధువులు తీవ్ర రోదనల్లో మునిగిపోయారు.
చివరికి అంబులెన్సులో శవాన్ని ఇంటికి తీసుకొచ్చి అంత్యక్రియలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతలోనే నారాయణ కళ్లు తెరిచి ఊపిరి తీసుకోవడం మొదలు పెట్టాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికొచ్చాడని అందరూ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
#
Tags : 1