విజయవాడ దుర్గమ్మ గుడికి కరెంటు బంద్.. ఆలయ చరిత్రలో తొలిసారి..
Breaking News
ఈనాడు సంపాదకీయంపై YSRCP ఎస్సీ సెల్ ఆగ్రహం
మందడంలో కేంద్రమంత్రి పెమ్మసానికి నిరసన సెగ
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
Ashes: ఎట్టకేలకు...
చైనాలో మరో అద్భుతం..
మరో దేశవ్యాప్త ప్రజా ఉద్యమానికి రెడీ: సీడబ్ల్యూసీలో ఖర్గే
థాయ్-కంబోడియా.. కాల్పుల విరమణ ఒప్పందం ఖరారు
బంగారం, వెండి ధరలు.. భారీ విస్ఫోటనం!
బంగ్లాదేశ్లో మరో దారుణం.. సింగర్ షోపై మూక దాడి
ఆ నిమిషం గుండె ఆగినంత పనైంది!
ట్రంప్ వ్యాఖ్యల ఎఫెక్ట్.. జెలెన్స్కీకి కొత్త టెన్షన్?
అమెరికాను బెంబేలెత్తిస్తున్న డెవిన్
గుండె పగిలిన రాజధాని రైతు
వసతి గృహాల్లో వణుకు
‘స్మార్ట్’గా రూ.20 కోట్ల దోపిడీ
'తియ్యటి' ముప్పు!
ఆదివారం ట్రంప్తో భేటీ: జెలెన్స్కీ
బంగ్లాదేశ్లో పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన
గజగజ వణికిస్తున్న చలి
ఐఎస్ స్థావరాలపై దాడులు
Muzaffarnagar riots: ఆ ఎమ్మెల్యే సభ్యత్వం ఊడింది
Published on Tue, 11/08/2022 - 10:09
లక్నో: యూపీలోని కతౌలీ శాసనసభ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ సెక్రటేరియట్ ప్రకటించింది. ముజఫర్నగర్ అల్లర్ల కేసులో ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ సైనీకి న్యాయస్థానం రెండేళ్లు శిక్ష విధించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. ఫలితంగా ఆ సీటు ఖాళీ అయినట్లు సోమవారం విడుదల చేసిన నోటిఫికేషనలో ధ్రువీకరించింది.
2013 ముజఫర్నగర్ అల్లర్ల కేసులో సైనీతో పాటు మరో 11 మందికి ప్రత్యేక ప్రజాప్రతినిధుల న్యాయస్థానం అక్టోబర్ 11న రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ నుంచి ఇది రెండవ అనర్హత వేటు. ఎస్పీ నాయకుడు మరియు రాంపూర్ ఎమ్మెల్యే ఆజం ఖాన్పై కూడా అక్టోబర్ 28 న ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడింది.
ఇదీ చదవండి: బీజేపీ ఎంపీ వ్యాఖ్యలపై అంతా షాక్
#
Tags : 1