బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?
Breaking News
నేపాల్కు ఇప్పుడు డబ్బు ఎంత అవసరం? ఎక్కడి నుంచి వస్తుంది?
రేపు వైఎస్ జగన్ కీలక ప్రెస్మీట్
మేనల్లుడికి మాయావతి పెట్టిన కండీషన్ ఇదే..
అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకోవడం సిగ్గుచేటు: వీరశేఖర్ రెడ్డి
ఆ లేఖను బయట పెట్టగలరా?: వంగవీటి నరేంద్ర
కుళ్లిన మాంసం.. పాడైన కేకులు.. ఏం జరుగుతోంది?
IND vs AUS: భారత జట్టు ప్రకటన.. హార్దిక్ పాండ్యాకు చోటు
సీజేపీ నేతలు దీప్కే, ఆశుతోష్, సౌరవ్పై రూ.2 కోట్లకు దావా
సీజేపీ ఉద్యమకారుడికి నోటీసులా? సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం
గవర్నర్ ఇవే అడిగారు: కేటీఆర్
అదేగనక జరిగితే లోకేశ్ జైలుకే: వరుదు కల్యాణి
ఆండ్రాయిడ్ డివైస్ ఆర్డర్ చేస్తే.. ఆవు పేడ వచ్చింది!
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
'f' లెటర్ తంటా : ‘భారతరత్న’ సైంటిస్టుకు ఎస్ఐఆర్ నోటీసు
చిన్న శీను పార్టీ మార్పుపై స్పందించిన బొత్స
పాదయాత్రపై వైఎస్ జగన్ కీలక ప్రకటన
కేసీఆర్కు చెడు జరగాలని కాంగ్రెస్ కోరుకోదు: మహేష్ కుమార్ గౌడ్
మోదీకి ఊహించని షాక్.. భారత్కు ముయిజ్జు వెన్నుపోటు?
బీఆర్ఎస్ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్
హర్ముజ్లో ఇరాన్ ఎదురుదాడి.. సంచలన ప్రకటన
బిహార్లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు
Published on Sun, 07/07/2024 - 21:49
పాట్నా: బిహార్ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్కుమార్ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.
#
Tags : 1