AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..
Breaking News
వరదల తర్వాత ఇప్పుడు నేపాల్ ప్రజలకు మరో గుండెకోత
తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్కు జీవిత సాఫల్య పురస్కారం
"అప్పుడు సీజేపీ నేతలు నిరసనను వదిలేద్దామనుకున్నారు"
"కరోనా కాలంలోనూ వైఎస్ జగన్ వెలిగొండ పనులను ఆపలేదు"
శతక్కొట్టిన తిలక్ వర్మ
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
ఇంట్లోంచి వెళ్లిపోయిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న బస్సులో..
లిక్కర్ అక్రమ రవాణా కేసు.. సిట్పై సుప్రీంకోర్టు సీరియస్
12 ఏళ్లు ఆర్మీకి సేవలు : గుడ్బై చెప్పిన ‘నేషనల్ క్రష్’
‘విజయ్ ఫర్ పీఎం’.. గుంటనక్క కథతో కాంగ్రెస్ సెటైర్!
పడిపోతున్న పసిడి ధరలు.. ఈరోజు ఇలా..
టీడీపీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మధ్య వివాదం.. అరెస్ట్తో రాజకీయ కలకలం!
తుక్కుగూడలో ‘ఆర్జీకర్’ తరహా అఘాయిత్యం
స్టాలిన్ బిగ్ ప్లాన్.. సెప్టెంబర్ 17పై నేతల్లో టెన్షన్!
అమెరికా: ఇద్దరు కేరళ మహిళల దారుణ హత్య
అమెరికాలో పెను విధ్వంసం.. వరదల్లో 20 మంది గల్లంతు!
ఐఏఎస్కు దివ్య మిట్టల్ గుడ్బై.. అఖిలేష్ సంచలన వ్యాఖ్యలు
ఊహకు అందని వేగంతో వరద! ముందే హెచ్చరించిన చైనా?
ఒకే వేదికపై ముగ్గురు అగ్రనేతలు.. ప్రపంచ రాజకీయాల్లో ఉత్కంఠ!
అమెరికా మెరుపు దాడులు.. ఇరాన్ ఎదురుదెబ్బ!
విపక్ష కూటమి తథ్యం: అఖిలేశ్
Published on Sat, 04/15/2023 - 06:04
ఇండోర్: 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమైక్యంగా ఎదుర్కొనేందుకు విపక్షాల కూటమి సాకారమవుతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆశాభావం వెలిబుచ్చారు. ఇప్పటికే కేసీఆర్, మమతా బెనర్జీ, నితీశ్కుమార్ వంటి ముఖ్యమంత్రులు ఇందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు.
‘‘విపక్షాలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో వాటికి దన్నుగా నిలిచేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని శుక్రవారం పిలుపునిచ్చారు. తద్వారా విపక్ష కూటమి బలోపేతానికి ఊతమిచ్చినట్టు అవుతుందన్నారు. తప్పుడు ఎన్కౌంటర్లపై కోర్టులు తమంత తాము విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తమవారిని బూటకపు ఎన్కౌంటర్లలో హతమార్చారని భావిస్తున్న వాళ్లు ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.
#
Tags : 1