రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్
Breaking News
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
ఇరాన్ వీధుల్లో మిడ్డీలు, స్కర్టులు!
500 అడుగుల లోయలో పడిన బస్సు.. 14 మంది మృతి
సంక్రాంతి ఎఫెక్ట్.. పంతంగి, కూకట్పల్లిలో ఫుల్ ట్రాఫిక్
ఇక రాజకీయ ధురంధురుల నిష్క్రమణేనా?
స్వీపర్గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
Stray Dogs case : నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్
రాయవరంలో చంద్రబాబుకి పరాభవం
ఎక్స్ గ్రోక్ యూజర్లకు బిగ్ షాక్
దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు
498 ఏ, పొరుగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా?
అమెరికా ఆరోపణలకు భారత్ కౌంటర్
కన్నతల్లి ‘లైక్’ చేసిందని... ఫుట్బాల్ దిగ్గజానికి షాకిచ్చిన కొడుకు!
టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి
బెంగాల్లో ఈడీ దాడుల టెన్షన్.. సీఎం మమత ర్యాలీ
శబరిమల ప్రధాన అర్చకుడి(తంత్రి) అరెస్ట్
తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట
అమ్మానాన్నల్ని ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తే.. ఆ కిక్కే వేరప్పా!
IND vs NZ: తిలక్ వర్మ స్థానంలో జట్టులోకి అతడు!
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ రూ.1,000
Published on Thu, 01/08/2026 - 06:40
సాక్షి, అమరావతి: ప్రభాస్ నటించిన కొత్త సినిమా రాజాసాబ్ ఈ నెల 9న విడుదల కానున్న నేపథ్యంలో టికెట్ల ధరలను పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. గురువారం సాయంత్రం ప్రదర్శించే ప్రీమియర్ షోల టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. 10 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవచ్చని, ఒక్కో టికెట్పై అదనంగా సింగిల్ స్క్రీన్లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200 పెంచుకోవడానికి అంగీకరిస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
#
Tags : 1