మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
సూపర్ చాన్స్ కొట్టేసిన ఈషా రెబ్బా
Published on Wed, 02/03/2021 - 08:53
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. పౌరాణిక కథతో రూపొందనున్న ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో ఈషా రెబ్బా ఓ కీలక పాత్ర చేయనున్నారని తెలిసింది. సమంత స్నేహితురాలి పాత్రను ఈషా చేయనున్నారని ఫిలింనగర్ టాక్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్తో, భారీ తారాగణంతో గుణశేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
#
Tags : 1